తెలంగాణ

మెదక్: మరో జూద స్థావరంపై దాడి – 9 మంది అరెస్ట్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లాలో జూదంపై పోలీసులు కఠిన చర్యలు కొనసాగిస్తున్నారు. జిల్లా ఎస్పీ డి.వి శ్రీనివాస రావు ఆదేశాల మేరకు ప్రత్యేక దళ బృందం కౌడిపల్లి మండలం బుజరాంగ్‌పల్లి ...

మెదక్: చేగుంటలో జూదంపై టాస్క్ ఫోర్స్ దాడులు – 7 మంది అరెస్ట్, భారీ నగదు స్వాధీనం.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా చేగుంట మండలం రామంతాపూర్ అటవీ ప్రాంతంలో బొమ్మా బోరుసు (జూదం) నిర్వహిస్తున్న వారిపై టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించి 7 మందిని ...

పెన్షన్ డబ్బుల కోసం తల్లిని హతమార్చిన తనయుడు – కోటగిరిలో దారుణ ఘటన.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలోని కోటగిరి గ్రామంలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. పెన్షన్ డబ్బుల కోసం కన్నతల్లిని క్రూరంగా హత్య చేసిన సంఘటన స్థానికంగా కలకలం ...

ఉషశ్రీ విద్యానికేతన్ లో చిన్నారులపై దౌర్జన్యం? భద్రతా ప్రమాణాల ఉల్లంఘనలు దర్శనం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం పరిధిలోని శాటపూర్–బొర్గం గ్రామాల శివారులో కొనసాగుతున్న ఉషశ్రీ విద్యానికేతన్ పాఠశాలపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఫీజుల వసూళ్ల పేరుతో LKG, UKG, ...

ప్రమాదవశాత్తు కాలువలో పడి 5ఏళ్ల బాలుడు మృతి.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండలం, జానకంపేట్ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామ శివారు ప్రాంతంలోని మస్జిద్ సమీపంలో ఆడుకుంటున్న నాలుగేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు నిజాం సాగర్ ...

బాన్సువాడ రిలయన్స్ మార్ట్ ఘటనపై కేసు నమోదు – పోలీసుల భద్రత కట్టుదిట్టం.

|| దృశ్యం న్యూస్ || కామారెడ్డి జిల్లా, బాన్సువాడ పట్టణంలోని రిలయన్స్ మార్ట్ లో జరిగిన ఘటనాతో మొదలై ఇరు వర్గాల మధ్య చోటు చేసుకున్న అల్లర్లుతో బాన్సువాడ పట్టణ వీధుల్లో భయంకర ...

మానసిక వికలాంగురాలిపై అత్యాచారం – నిందితుడి తక్షణ అరెస్ట్‌కు డిమాండ్.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ మండల పరిధిలోని ఓ గ్రామంలో మానవత్వాన్ని మట్టికరిపించే దారుణ ఘటన చోటుచేసుకోవడం తీవ్ర ఆందోళనకు దారితీసింది. మానసిక వికలాంగురాలైన యువతిపై అత్యాచారం జరిగినట్లు ...

పెగడపల్లిలో అనుమతుల్లేని కోళ్ల పెంపక కేంద్రం – ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్న అధికారులు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని పెగడపల్లి గ్రామ శివారులో ప్రభుత్వ శాఖల అనుమతులు లేకుండా భారీ స్థాయిలో కోళ్ల పెంపక కేంద్రం కొనసాగుతున్నట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. బోధన్–బాసర ...

సతీమణి సర్పంచ్‌ల స్థానంలో భర్తల హాజరు – మండల అధికారిక సమావేశంపై విమర్శలు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో నిర్వహించిన అధికారిక సర్పంచ్‌ల సమావేశం తీవ్ర వివాదానికి దారితీసింది. ఎన్నికైన మహిళా సర్పంచ్‌ల స్థానంలో వారి భర్తలు సమావేశానికి హాజరైన ఘటన ...