తెలంగాణ
ప్రైవేట్ ఫైనాన్స్ దురాగతాలు: సామాన్యులపై దోపిడీకి ఉక్కుపాదం.
|| దృశ్యం న్యూస్ || ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల దుర్మార్గాలు మితిమీరిపోయాయి. కామారెడ్డి, నిజామాబాద్ పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ప్రైవేట్ ఫైనాన్సులు సామాన్యులపై ఉక్కుపాదం వేస్తున్నాయి. ఆర్బీఐ అనుమతుల పేరిట అమాయకులను ...
గుడి తండాలో శోభాయమానంగా తీజ్ పండుగ వేడుకలు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని గుడి తండాలో గురువారం తీజ్ పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా తీజ్ ...
TGOs బోనాల కార్యక్రమంలో బోనమెత్తిన నిజామాబాద్ పోలీస్ కమిషనర్.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ పట్టణంలో TGOs ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల మహోత్సవ కార్యక్రమం ఓల్డ్ కలెక్టరేట్ ప్రాంగణంలో ఆద్యంతం భక్తిశ్రద్ధలతో జరిగింది. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ జిల్లా గౌరవనీయ పోలీస్ ...
తాహాసిల్దార్ శాంతను ఘనంగా సన్మానించిన వాడి గ్రామ వీడిసి సభ్యులు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండలం తాహాసిల్దార్ టి. శాంతను వాడి గ్రామానికి చెందిన వీడిసి (గ్రామ అభివృద్ధి కమిటీ) సభ్యులు బుధవారం తాహాసిల్దార్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ...
ధర్పల్లి విడిసి కమిటీకి కొత్త చైర్మన్ – కొమిరి గంగాధర్ ఎన్నిక.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి గ్రామ అభివృద్ధి కమిటీకి (విడిసి) కొత్త చైర్మన్గా కొమిరి గంగాధర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా గంగాధర్ మాట్లాడుతూ – “ఇన్ని కులాల ...
నిజామాబాద్లో తెలంగాణ గవర్నర్ పర్యటన: బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్.
|| దృశ్యం న్యూస్ || తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఈ రోజు డిచ్పల్లి వద్ద గల తెలంగాణ యూనివర్సిటీలో నిర్వహిస్తున్న ద్వితీయ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ ...
విద్యుత్ ఎర్తింగ్ – వినియోగదారుల భద్రతకు గట్టి కవచం.
|| దృశ్యం న్యూస్ || విద్యుత్ శక్తి పంపిణీ వ్యవస్థలో ఎర్తింగ్ (Earthing) అత్యంత కీలకమైన భద్రతా వ్యవస్థగా పరిగణించబడుతోంది. ఇది మానవ జీవిత భద్రతకు తోడుగా, విద్యుత్ పరికరాల రక్షణలోనూ కీలక ...
ధర్పల్లి ఎస్ఐ కళ్యాణిని ఘనంగా సన్మానించిన బీఆర్ఎస్ నాయకులు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి పోలీస్ స్టేషన్కు కొత్తగా నియమితులైన ఎస్ఐ కళ్యాణిని బీఆర్ఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్ఐ కళ్యాణి మాట్లాడుతూ ...
ధర్పల్లి: 24 గంటల్లో చోరీ కేసులు చేధించిన పోలీసులు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం హొన్నాజీపేట్ గ్రామంలో రెండు దొంగతన ఘటనలు చోటుచేసుకున్నాయి. వీర హనుమాన్ దేవాలయ హుండీ తాళం పగలగొట్టి నగదు దోచుకున్న ఘటనపై ఫిర్యాదుదారుడు ...















