తెలంగాణ
అంగన్వాడి కేంద్రం నుండి అక్రమ బియ్యం తరలింపు – కేసు నమోదు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలోని అంగడి బజార్ 3వ నెంబరు అంగన్వాడి కేంద్రం నుండి అక్రమ బియ్యం తరలింపు ఘటన చోటు చేసుకుంది. మూడు రోజుల ...
ఎరువుల గిడ్డంగులను పరిశీలించిన కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి – ధర్పల్లిలో ఆకస్మిక తనిఖీ.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని హొన్నజీపేట్ గ్రామంలో కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కలెక్టర్ జిల్లా పరిషత్ హై స్కూల్, ప్రాథమిక ...
ధర్పల్లి: ఉచిత మోతే బిందు శస్త్రచికిత్సలు – లయన్స్ కంటి హాస్పిటల్ సేవలతో 9 మందికి లబ్ధి.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్ష శిబిరం గురువారం నిర్వహించబడింది. జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజశ్రీ ఆదేశాల ...
సంగారెడ్డి: మీనాక్షి నటరాజ్ పాదయాత్ర ఏర్పాట్లపై మంత్రి దామోదర్ రాజా నరసింహ సమీక్ష.
|| దృశ్యం న్యూస్ || సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం నుంచి జోగిపేట వరకు జరగబోయే తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజ్ పాదయాత్రకు సంబంధించి రహదారి పరిసరాలు, భద్రతా ఏర్పాట్లను రాష్ట్ర ...
వ్యభిచార గృహంపై టాస్క్ఫోర్స్ దాడి – ఇద్దరు ఆర్గనైజర్లు, విటులు, విటురాళ్లు అరెస్ట్.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా సీపీ సాయి చైతన్య ఆదేశాల మేరకు టాస్క్ఫోర్స్ ఇంచార్జ్ ACP నాగేంద్రచారి నేతృత్వంలో, ఇన్స్పెక్టర్ అంజయ్య, ఎస్సైలు గోవింద్, శివరాం బృందం టౌన్-5 పోలీస్ ...
ధర్పల్లి: ఎరువుల గిడ్డంగి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం రామడుగు సొసైటీ పరిధిలోని మైలారం గ్రామంలో బుధవారం నాడు 400 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో నిర్మించనున్న ఎరువుల గిడ్డంగి భవనానికి శంకుస్థాపన ...
జానకంపేట్-బోధన్ మధ్య రైల్వే మార్గంలో గేట్లు తాత్కాలికంగా మూసివేత – వాహనదారులకు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణ సూచన.
|| దృశ్యం న్యూస్ || జానకంపేట్ – బోధన్ స్టేషన్ల మధ్య రైల్వే లైన్ మరమ్మతుల నేపథ్యంలో రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. జూలై 30 అర్థరాత్రి 12 గంటల నుండి ...
తండ్రి దినకర్మ రోజే కొడుకు మృతి — ఒకే కుటుంబంలో రెండు ప్రాణనష్టాలతో గ్రామంలో తీవ్ర కలత.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలోని ఒక్కే కుటుంబంలో వరుస మృతులతో గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. గత బుధవారం సాయంత్రం, సాయల్ల మల్లయ్య అనే వ్యక్తి ...
ఎడపల్లి: అంగన్వాడీ పిల్లలకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పలకల పంపిణీ.
|| దృశ్యం న్యూస్ || లయన్స్ క్లబ్ ఎడపల్లి ఆధ్వర్యంలో శుక్రవారం రోజు స్థానిక అంగన్వాడి కేంద్రాలలో సేవా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఇందులో భాగంగా చిన్నారులకు పలకలు, బిస్కెట్ ప్యాకెట్లు, మరియు అందజేశారు. ...















