తెలంగాణ

హోవార్డ్ పాఠశాలలో 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ హోవార్డ్ పాఠశాల ఆధ్వర్యంలో 79వ స్వతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ శశికళ మాట్లాడుతూ, స్వాతంత్ర్యం మనకు ఎన్నో త్యాగాల ఫలితమని, ...

ధర్పల్లి: వినాయక చవితి సందర్భంగా పోలీసు అధికారుల కఠిన హెచ్చరికలు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి సర్కిల్ కార్యాలయంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బి. బిక్షపతి ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఐ బిక్షపతి మాట్లాడుతూ, ...

నిజామాబాద్‌: సాయిబాబా ఆలయంలో దోపిడి – వెండి కిరీటం, విగ్రహం సహా విలువైన వస్తువుల అపహరణ.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ నగరంలో దోపిడి సంఘటన చోటుచేసుకుంది. 17వ డివిజన్ రాజీవ్ నగర్ హనుమాన్ టెంపుల్ సమీపంలోని సాయిబాబా ఆలయంలో గురువారం రాత్రి గుర్తు తెలియని దుండగులు చొరబడ్డారు. ...

శతాధిక ( 105 సం,,) వృద్ధురాలు మారుబాయి కన్నుమూత – 75 ఏళ్లపాటు 1000కి పైగా ప్రసవాలు నిర్వహించిన గౌరవనీయురాలు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం పెంటాఖుర్ధ్ గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు మారుబాయి (వయసు 105) గురువారం ఉదయం మృతి చెందారు. గ్రామంలో అందరి గౌరవాన్ని పొందిన ...

నిజామాబాద్‌: భారీ వర్షంలో తడిసి ముద్దవుతున్న కార్మికులు, రెయిన్ కోట్‌లో డిప్యూటీ కమిషనర్ పై విమర్శలు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ నగరంలో గురువారం ఉదయం కురిసిన భారీ వర్షంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. పరిస్థితిని పరిశీలించేందుకు మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ నగరంలోని పలు ప్రాంతాల్లో సందర్శించారు. ఈ ...

అధికార దుర్వినియోగం పై వేటు: బోధన్ మున్సిపల్ కమిషనర్ జాధవ్ కృష్ణ సస్పెండ్.

|| దృశ్యం న్యూస్ || ఆదిలాబాద్ మున్సిపాలిటీలో మాజీ రెవెన్యూ అధికారిగా విధులు నిర్వహించిన సమయంలో విధినిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం మరియు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై ప్రస్తుత బోధన్ మున్సిపల్ కమిషనర్ ...

అలీ సాగర్ వాటర్ ఫీడర్ లైన్ లీకేజ్ – నగరానికి తాత్కాలికంగా త్రాగునీటి సరఫరా నిలిపివేత.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్: అలీ సాగర్ వాటర్ ఫీడర్ లైన్ అశోక్ సాగర్ వద్ద లీకేజీ ఏర్పడటంతో నగరంలో కొన్ని ప్రాంతాలకు తాత్కాలికంగా త్రాగునీటి సరఫరా నిలిపివేయనున్నట్లు మున్సిపల్ అధికారులు ...

ధర్పల్లి: ఇందిరమ్మ పేరుతో ఇసుక దందా – అధికారుల నిర్లక్ష్యం బహిర్గతం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలో ఇందిరమ్మ పేరుతో ఇసుక దందా నిర్బంధం లేకుండా కొనసాగుతుంది. ఖాళీ స్థలాల్లో ఇసుక డంపులు వేసి, మరుసటి రోజు రాత్రి వేళల్లో ...

కామాంధ లెక్చరర్ గణేష్ పై కఠిన చర్యలు తీసుకోవాలి – టీజీవీపీ ఆగ్రహం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వినాయక్ నగర్‌లోని SR ఇంటర్ కళాశాల లెక్చరర్ గణేష్ మైనర్ బాలికపై శారీరక వేధింపులకు పాల్పడిన ఘటనపై తెలంగాణ విద్యార్థి పరిషత్ జిల్లా అధ్యక్షుడు ...

కోటగిరి ఎస్సై పై బీజేపీ నేత ఫిర్యాదు – అధికార దుర్వినియోగంపై తీవ్ర ఆరోపణలు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల ఎస్సై సునీల్ పై బీజేపీ రుద్రూర్ మండల అధ్యక్షుడు హరికృష్ణ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆదివారం ఇంటింటికీ బీజేపీ ప్రచారం ముగించుకున్న ...