తెలంగాణ
ఘోర రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు.
|| దృశ్యం న్యూస్ || మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా పరిధిలో బుధవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్ జిల్లా వర్ని మండలం హుమ్నాపూర్ గ్రామానికి చెందిన చేకూరి బుల్లి రాజు ...
ధర్పల్లి: కురుమ యూత్ ఆధ్వర్యంలో బిజెపి మండల అధ్యక్షుడికి సన్మానం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి గ్రామీణంలో కురుమ యూత్ ఆధ్వర్యంలో బిజెపి మండల అధ్యక్షుడికి ఘన సన్మానం జరిగింది. కురుమ యూత్ గణపతి వద్ద సాలువాతో సన్మానం చేసి ...
మెదక్: వినాయక నిమజ్జనానికి కలెక్టర్ రాహుల్ రాజ్ సమీక్ష
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లాలో వినాయక నిమజ్జనానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. గురువారం మెదక్ మండలం కొమటూరు చెరువు వద్ద నిమజ్జన ...
లయన్స్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత మోతే బిందు ఆపరేషన్లు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాజశ్రీ ఆదేశాల మేరకు గురువారం మొత్తం 17 ...
మెదక్: వరద నష్టాలపై రెవెన్యూ అధికారికి బీజేపీ మేమోరాండం.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలంలో వరదల కారణంగా భారీ నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో గురువారం బీజేపీ మండల అధ్యక్షుడు వదలపర్తి శ్రీనివాస్ ఆధ్వర్యంలో, జిల్లా ...
మెదక్: కుటుంబ సమేతంగా వినాయక పూజ ఎస్.పి శ్రీనివాస రావు.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో వినాయక మండపం వద్ద జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు కుటుంబ సమేతంగా వినాయక పూజలో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం ...
ధర్పల్లి: కత్తెరపొట్ల కలకలం – చికిత్స పొందుతూ మహిళ మృతి.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలో ఘోర సంఘటన చోటుచేసుకుంది. ఎన్టీఆర్ కాలనీకి చెందిన కోటగిరి దాసు, అదే కాలనీలో నివసించే మచ్చ లక్ష్మి ఇంట్లోకి ప్రవేశించి దాడి ...
నిజామాబాద్ స్పోర్ట్స్ ఛాంపియన్ – యోగాసనాలో బోధన్ శివలింగకు గోల్డ్ మెడల్.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా స్థాయి స్పోర్ట్స్ ఛాంపియన్ 2025 యోగాసన క్రీడా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడింది. ఈ పోటీల్లో బోధన్ పట్టణానికి చెందిన సింగారం శివలింగ జూనియర్ ...
పోచారం ప్రాజెక్ట్ సంక్షోభం నుండి రక్షణ – ముమ్మరంగా మరమ్మత్తు పనులు.
|| దృశ్యం న్యూస్ || కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పరిధిలో ఉన్న పోచారం ప్రాజెక్ట్ దాదాపు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆనకట్ట. 1922లో నిర్మితమైన ఈ ప్రాజెక్ట్ 1.82 టీఎంసీల నీటి ...
కామారెడ్డి వరద పరిస్థితులు – 200 మందిని ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలింపు.
|| దృశ్యం న్యూస్ || కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అనేక గ్రామాలు వరద ముప్పులో చిక్కుకున్నాయి. అధికారులు, రక్షణ సిబ్బంది, పోలీసు విభాగం ప్రజల భద్రత కోసం నిరంతరం ...















