తెలంగాణ

మెదక్: దాదిగూడెంకు నూతన మత్స్యసహకార సంఘం ఏర్పాటు – నీలం మధుకు సత్కారం.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా దాదిగూడెం మత్స్యకారులకు ఘన విజయం సాధించారు, సమర్థంగా నడిపించిన పోరాట ఫలితంగా, దాదిగూడెంకు నూతన మత్స్యసహకార సంఘం ఏర్పడింది. ఈ సంఘం ఏర్పాటులో ముఖ్యపాత్ర ...

మానవత్వం చాటుకున్న మద్దుల్ తండావాసులు – వరద బాధితులకు అండగా నిలిచిన ఉదార హృదయాలు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ధర్పల్లిలోని ముత్యాల చెరువు తెగిపోవడంతో పరిసర ప్రాంతాలు తీవ్ర నష్టం చవిచూశాయి. ఈ పరిస్థితిలో బాధిత బంజారా ...

మెదక్ ఎస్.పి శ్రీనివాస రావు వినాయక నిమజ్జన ఏర్పాట్లపై పరిశీలన.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా ఎస్.పి డి.వి. శ్రీనివాస రావు వినాయక నిమజ్జన కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన నిమజ్జన ఘాట్‌లను స్వయంగా సందర్శించారు. ముఖ్యంగా కోమాటూరు నిమజ్జనం పాయింట్ ...

ఉపాధ్యాయ దినోత్సవం – “డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్” చిత్రపటానికి నీలం మధు ఘన నివాళులు.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా చిట్కుల్‌లో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ మాజీ రాష్ట్రపతి, తత్వవేత్త ...

మెదక్‌లో ROB నిర్మాణానికి భూమి పూజ – ఎంపీ రఘునందన్ రావు కృషి ఫలితం.

|| దృశ్యం న్యూస్ || మెదక్ పార్లమెంట్ సభ్యుడు మాధవనేని రఘునందన్ రావు, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ సహకారంతో, దక్షిణ మధ్య రైల్వే జీఎం సంతోష్ కుమార్‌తో కలిసి ...

ధర్పల్లి: వాడి గ్రామ పంచాయతీ సెక్రటరీ ఇలియాస్ సమాజసేవలో మెటీ.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండలం, వాడి గ్రామంలో వరదల సమయంలో పంచాయతీ సెక్రటరీ ఇలియాస్ అహర్నిశలు శ్రమించి ప్రజలకు అండగా నిలిచారు. అధికారులు, నాయకులు సందర్శించి వెళ్లిపోయినా, ...

రుద్రూర్: 35 వేల రూపాయలకు లడ్డూ కైవసం చేసుకున్న మాజీ ఎంపిటిసి పట్టేపు రాములు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, రుద్రూర్ మండలంలోని అంబం (ఆర్) గ్రామంలో సార్వజనిక్ గణేష్ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహం వద్ద ప్రత్యేక ఆకర్షణగా లడ్డూ వేలంపాట ...

మెదక్: వరద బాధితులకు సహాయం అందించిన ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లాలో వరదలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ సహాయకహస్తం అందించారు. మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ధూప్ సింగ్ తండాలోని వరద ...

మెదక్ జిల్లాలో వినాయక నిమజ్జనోత్సవాల కోసం పటిష్ట బందోబస్తు – 2963 గణపతి విగ్రహాల నిమజ్జనం.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లాలో వినాయక నిమజ్జనోత్సవాలు శాంతియుతంగా జరగడానికి జిల్లా ఎస్.పి డి.వి. శ్రీనివాస రావు, ఐపీఎస్ పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. జిల్లాలో మొత్తం 2963 గణపతి ...

మెదక్ టీజీడబ్ల్యూఆర్ జూనియర్ కళాశాలలో భరోసా కేంద్ర అవగాహన కార్యక్రమం.

|| దృశ్యం న్యూస్ || మెదక్ భరోసా కేంద్రం ఆధ్వర్యంలో టీజీడబ్ల్యూఆర్ జూనియర్ కాలేజీలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎస్.మహేందర్, భరోసా లీగల్ అడ్వైజర్ అడ్వకేట్ ...