తెలంగాణ
ఆహార భద్రతా అధికారుల అలసత్వంపై ప్రజల ఆగ్రహం – సిరాజ్ ఉద్దీన్ లాంటి అధికారి కోసం ఎదురుచూపు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ప్రజలు ఆహార భద్రతా అధికారుల లోపాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల నుండి ఫిర్యాదులు వచ్చే వరకు అధికారులు పట్టించుకోకుండా ఉండటం అసంతృప్తిని ...
ట్రాక్టర్ బోల్తా – ఇద్దరు జిపి సిబ్బంది మృతి.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం బెక్నెల్లి గ్రామ పంచాయతీకి చెందిన ట్రాక్టర్ రాంపూర్ సబ్ స్టేషన్ నుంచి విద్యుత్ స్తంభాలను తరలిస్తుండగా కల్దుర్కి–సిద్ధాపూర్ మార్గమధ్యంలో ట్రాక్టర్ అదుపుతప్పి ...
మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ PHC ఆకస్మిక తనిఖీ – ప్రజలకు పూర్తి స్థాయి వైద్య సేవలు అందించాలని ఆదేశాలు.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కొల్చారం మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (PHC) ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రక్త పరీక్షల గది, ఇన్పేషెంట్ ...
మెదక్ జిల్లాలో పోలీసులు శివరాం కుటుంబానికి ఆర్థిక సాయం.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కౌడిపల్లి మండలానికి చెందిన HG-296 శివరాం జూన్ నెలలో విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దురదృష్టవశాత్తు మరణించారు. ఈ ...
మెదక్ పోలీస్ కార్యాలయంలో క్రికెట్ మైదానం శంకుస్థాపన – ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయం ప్రాంగణంలో క్రికెట్ మైదానం ఏర్పాటుకు శంకుస్థాపన ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని జిల్లా పోలీస్ అధికారి డి.వి. శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. ...
ఎడపల్లి: ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ సభ్యులను సన్మానించిన ఎంఐఎం పార్టీ నాయకులు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో ఇటీవల ఎన్నుకున్న నూతన ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులను ఎంఐఎం పార్టీ మండల అధ్యక్షుడు రహీం అలీ పార్టీ శ్రేణులతో కలిసి ...
బానిసత్వానికి ఎదురొడ్డి నిలిచిన వీరనారి చాకలి ఐలమ్మ – ఘనంగా వర్ధంతి వేడుకలు.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా చిట్కుల్ గ్రామంలో తెలంగాణ తొలి భూపోరాట వీరవనిత చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిజాం రజాకార్ల అరాచకాలకు, నిరంకుశత్వానికి, బానిసత్వానికి ఎదురొడ్డి ...
నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో డే కేర్ క్యాన్సర్ సెంటర్ ప్రారంభం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో డే కేర్ క్యాన్సర్ సెంటర్ను ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ఈ రోజు జూమ్ సమావేశం ద్వారా వర్చువల్గా ప్రారంభించారు. ...
మెదక్: రాజీ మార్గమే రాజమార్గం – 13న జాతీయ మెగా లోక్ అదాలత్.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, సెప్టెంబర్ 13న జరగనున్న జాతీయ మెగా లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కోర్టుల ...















