తెలంగాణ

ఇసుక అక్రమ రవాణా అరికట్టలేని అధికారులు – పోలీస్ స్టేషన్ల ముందు నుండే నిర్భయంగా రవాణా.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా సాలూర మండలం, మంజీర పరివాహక ప్రాంతాల నుండి ఇసుక అక్రమ రవాణా రోజురోజుకీ అధికామవుతు అదుపు తప్పుతోంది. రెవెన్యూ, పోలీస్ శాఖలు మౌనం వహించడం ...

అంగన్వాడీ, హెల్పర్స్ మంత్రుల ఇండ్ల ముట్టడి – ముందస్తు అరెస్టులపై ఆగ్రహం.

|| దృశ్యం న్యూస్ || తెలంగాణ అంగన్వాడీ అండ్ హెల్పర్స్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా మంత్రుల ఇండ్ల ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా బోధన్ పట్టణంలో ...

సైబర్ నేరగాళ్లపై పి.డి యాక్ట్ నమోదు – చెంచల్గూడ జైలుకు తరలింపు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిరుద్యోగ యువతను అధిక వేతనాలతో విదేశీ ఉద్యోగాలు కల్పిస్తామని నమ్మబలికి, లావోస్, థాయిలాండ్ దేశాలకు పంపి సైబర్ నేరాలకు బలవంతం చేయిస్తున్న ...

మెదక్: జాతీయ మెగా లోక్-అదాలత్‌లో 2446 కేసుల రాజీ: 106 సైబర్ క్రైమ్ బాధితులకు న్యాయం.

|| దృశ్యం న్యూస్ || జాతీయ మెగా లోక్-అదాలత్‌లో భాగంగా మెదక్ జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన 2446 కేసుల పరిశీలన జరిగింది. ఈ కేసుల్లో ఐ.పి.సి & BNS ...

కాంగ్రెస్ నేతకు కఠిన కారాగార శిక్ష – 3 ఏళ్ల జైలు శిక్ష, జరిమానా విధించిన న్యాయస్థానం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలో మహిళా భద్రతకు సంబంధించిన కీలక కేసులో మహిళా కోర్టు కఠిన తీర్పు వెలువరించింది. 2023 ఏప్రిల్ 14న రెంజల్ మండల కేంద్రంలో ...

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటా వారోత్సవాలపై సిపిఐ పిలుపు.

|| దృశ్యం న్యూస్ || తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటా వారోత్సవాలను జయప్రదం చేయాలని సిపిఐ మండల కమిటీ పిలుపునిచ్చింది. కోటగిరి మండల కేంద్రంలో జరిగిన ప్రెస్ మీట్‌లో సిపిఐ మండల కార్యదర్శి ...

మెదక్ సుందరీకరణ, ప్రజల యోగక్షేమమే లక్ష్యం – ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు.

|| దృశ్యం న్యూస్ || మెదక్ నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల అవసరాలు తీర్చడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు తెలిపారు. భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న రోడ్లు, ...

ఇందిరమ్మ ఇళ్ల పథకానికి కాల్ సెంటర్ – మరింత పారదర్శకంగా అమలుకై ఈ నిర్ణయం.

|| దృశ్యం న్యూస్ || ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద గృహ నిర్మాణాలు వేగంగా, పారదర్శకంగా సాగేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లబ్ధిదారులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు ప్రత్యేక కాల్ ...

పంచాయతీ కార్మికుల దుర్మరణం: అధికారుల నిర్లక్ష్యమే కారణమా?

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం బెక్నెల్లి గ్రామంలో పంచాయతీ కార్మికులు ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. రాంపూర్ సబ్‌స్టేషన్‌ నుంచి విద్యుత్ స్తంభాలను ...

మెదక్ జిల్లాలో ఘనంగా తెలంగాణ ప్రజా పాలనా దినోత్సవం నిర్వహణకు సిద్ధం.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సెప్టెంబర్ 17న జిల్లాలో తెలంగాణ ప్రజా పాలనా దినోత్సవంను ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన సమీక్ష ...