తెలంగాణ
రామాయంపేట్, నిజాంపేట్లో ప్రత్యేక తనిఖీలు – జిల్లా ఎస్పీ ఆదేశాలు.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఆదేశాల మేరకు రామాయంపేట్ పిఎస్, నిజాంపేట్ పిఎస్ పరిధిలో పోలీసులు భారీ స్థాయిలో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ...
ధర్పల్లి మండలం శుభోదయం (NHC) సెంటర్లో బతుకమ్మ సంబరాలు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండలంలోని శుభోదయం (NHC) సెంటర్ లో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మనసిక దివ్యాంగుల తల్లిదండ్రుల సమావేశం కూడా జరిగింది. ...
నియోజకవర్గ అభివృద్ధే నా లక్ష్యం: అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా శ్రీనగర్ కాలనీ 45వ డివిజన్లో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్, నగర మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్తో కలిసి పర్యటించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే ...
మెదక్: యూరియా అక్రమ రవాణాపై టాస్క్ ఫోర్స్ దాడి – 250 సంచులు స్వాధీనం.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు జిల్లా టాస్క్ ఫోర్స్ సీఐ కృష్ణమూర్తి తన సిబ్బందితో కలిసి నమ్మదగిన సమాచారంతో దాడి నిర్వహించారు. ఈ దాడిలో ...
మెదక్: బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుక.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా బిజెపి అధ్యక్షుడు వాళ్దాస్ రాధా మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. నర్సాపూర్ చైతన్యపురి కాలనీలో జాతీయ ...
ప్రజాపాలన దినోత్సవానికి కలెక్టరేట్లో ఘన ఏర్పాట్లు – కలెక్టర్ రాహుల్ రాజ్.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కలెక్టరేట్లో రేపు జరగనున్న ప్రజాపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 10 గంటలకు జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి ...
పోక్సో కేసులో 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష – ఏడేళ్ల బాలికకు న్యాయం.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా శంకరంపేట్ (ఎ) మండలంలో ఏడేళ్ల చిన్నారిపై జరిగిన లైంగిక దాడి కేసులో నిందితుడు థలారి మోహన్కు కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో ...
మెదక్: స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ – మహిళలు, పిల్లలకు మెరుగైన ఆరోగ్య సేవలు.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశాల మేరకు స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు ...
మహారాష్ట్రలో బంజారా సోదరుల బంద్ – నిజామాబాద్ బంజారా సంఘం మద్దతు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండల కేంద్రంలోని బంజారా సోదరులు మహారాష్ట్రలోని అన్ని జిల్లాల్లో ఈరోజు బంద్ కార్యక్రమం నిర్వహించారు. ఎస్టీ జాబితాలో భారతదేశవ్యాప్తంగా బంజారాలను చేర్చాలని, మహారాష్ట్రలో ...
మెదక్ సీసీఎస్ ఇన్స్పెక్టర్గా యం.కృష్ణమూర్తి బాధ్యతలు స్వీకరణ.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లాలో సీసీఎస్ (CCS) ఇన్స్పెక్టర్గా యం.కృష్ణమూర్తి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా ఎస్పీ డి.వి.శ్రీనివాస్ రావును మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. ...















