తెలంగాణ

విద్యార్థికి టిసి ఇవ్వడం ఎంతవరకు న్యాయం? – ఎస్టి విద్యార్థిపై ప్రిన్సిపాల్ చర్యపై బంజారా సంఘాల ఆగ్రహం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండలం, దుబ్బాక గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఎస్టి విద్యార్థి రామావత్ చరణ్ బతుకమ్మ సంబరాల కోసం ...

స్థానిక సంస్థల ఎన్నికలలో అభ్యర్థులు నియమాలను ఖచ్చితంగా పాటించాలి : జిల్లా అదనపు ఎస్పీ ఎస్. మహేందర్ సూచనలు.

|| దృశ్యం న్యూస్ || మెదక్ : స్థానిక సంస్థల జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఖచ్చితంగా పాటించాలని జిల్లా అదనపు ఎస్పీ ఎస్. మహేందర్ సూచించారు. ...

మెదక్ జిల్లాలో వరద నష్టం అంచనా వేసిన కేంద్ర బృందం – పలు ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో పర్యటన.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా వ్యాప్తంగా ఇటీవల సంభవించిన భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో కేంద్ర బృందం క్షేత్ర స్థాయిలో పర్యటించి నష్టాన్ని అంచనా వేసింది. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ...

జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్లకు పూర్తి సిద్ధతతో వ్యవహరించాలి – జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.

|| దృశ్యం న్యూస్ || రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మొదటి విడత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియకు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ ...

అక్రమ మద్యం విక్రయాలపై టాస్క్ ఫోర్స్ దాడులు – 24 గంటల్లో 226 లీటర్ల మద్యం స్వాధీనం.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా వ్యాప్తంగా అక్రమ మద్యం వ్యాపారాలపై పోలీసులు కఠిన చర్యలు ప్రారంభించారు. మనోహరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కళకల్ల గ్రామంలో ప్రభాకర్ గౌడ్ కిరాణా షాప్‌లో ...

తూప్రాన్‌లో బాంబ్ స్క్వాడ్, నార్కోటిక్ డాగ్ స్క్వాడ్ బృందాల విస్తృత తనిఖీలు.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణ పరిధిలో ప్రజల భద్రత కోసం విస్తృత స్థాయిలో బాంబ్ స్క్వాడ్ మరియు నార్కోటిక్ డాగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. జిల్లా ...

ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఖచ్చితంగా పాటించాలి : సీపీ పి. సాయి చైతన్య

|| దృశ్యం న్యూస్ || స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా, నిబంధనలకు అనుగుణంగా జరగాలన్నారు, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఎన్నికల ప్రక్రియను ...

అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణం – నిర్మాణం నిలిపివేసిన అధికారులు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం పరిధిలోని జానకంపేట్ గ్రామ శివారులో అశోకసాగర్ ఉద్యానవనం ముందు అక్రమ నిర్మాణం వెలుగులోకి వచ్చింది. సరైన నిర్మాణ అనుమతులు లేకుండా వాణిజ్య ...

అక్రమ మద్యం విక్రయంపై టాస్క్ ఫోర్స్ దాడి – 76 లీటర్ల మద్యం స్వాధీనం.

|| దృశ్యం న్యూస్ || మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మనగర్ గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న కిరాణా షాపుపై మెదక్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి నిర్వహించారు. నమ్మదగిన సమాచారంతో ...

గిరిజన ఆశ్రమ పాఠశాల వర్కర్ల జీతాలు తక్షణం విడుదల చేయాలి – యూఎస్ఎఫ్ఐ డిమాండ్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కేంద్రంలో గిరిజన ఆశ్రమ పాఠశాల హాస్టళ్లలో పనిచేస్తున్న వర్కర్ల పెండింగ్ జీతాలు విడుదల చేయాలని యూఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు జగన్ డిమాండ్ చేశారు. సమ్మె ...