తెలంగాణ
నిజామాబాద్ జిల్లాలో ఇద్దరు గిరిజన పాఠశాల విద్యార్థుల అదృశ్యం – పోలీసుల గాలింపు ప్రారంభం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని గ్రామపంచాయతీ సత్యనారాయణ పరిధిలో గల కోటయ్య క్యాంప్ గిరిజన ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న ఇద్దరు చిన్నారులు పాఠశాల నుండి వెళ్లిపోయారు. సుద్ధులం ...
సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లాలో ఇటీవల విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణప్ పరామర్శించారు. ప్రమోద్ తల్లి, భార్యతో ...
కామారెడ్డి: జూదంపై కఠిన చర్యలు — 469 మందిపై కేసులు, రూ.10.40 లక్షల నగదు స్వాధీనం.
|| దృశ్యం న్యూస్ || కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా చట్టవ్యతిరేక కార్యకలాపాలపై పోలీసులు సుదీర్ఘ నిఘా కొనసాగిస్తున్నారు. అక్రమ పేకాట (జూదం) ఆడిన వారిపై ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు ...
మెదక్ జిల్లా చేగుంటలో టాస్క్ఫోర్స్ దాడి – 8 మంది పేకాట రాయుళ్లు అరెస్ట్.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా టాస్క్ఫోర్స్ పోలీసులు చేగుంట గ్రామం పరిధిలో పేకాట స్థావరంపై దాడి చేసి 8 మందిని పేకాట ఆడుతున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడి ...
మెదక్ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు – కలెక్టర్ రాహుల్ రాజ్.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పండుగను ఆనందంగా, సురక్షితంగా జరుపుకోవాలని సూచించారు. పటాకులు కాల్చేటప్పుడు అగ్నిప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు ...
వాంటెడ్ నోటీస్: షేక్ రియాజ్ కోసం పోలీసులు గాలింపు – రూ. 50,000 నగదు బహుమతి.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ పోలీసులు దొంగతనం, దోపిడీ మరియు సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసుల్లో నిందితుడైన షేక్ రియాజ్ (24 ఏళ్లు) పై గాలింపు చర్యలు చేపట్టారు. నిజామాబాద్లోని ...
బోధన్ – సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్యపై యువత ఆవేదన.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, బోధన్ పట్టణంలో సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ దారుణ హత్యపై తెలుగు యువత మరియు హిందూ పరిషత్ కార్యకర్తలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్ ...
మెదక్లో పెట్రోల్ బంకుల తనిఖీలు – మౌలిక వసతులు తప్పనిసరి.
|| దృశ్యం న్యూస్ || మెదక్ పట్టణంలోని పెట్రోల్ బంకులను జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి నిత్యానందం శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాందాస్ చౌరస్తాలో ఉన్న యజ్ఞయ్య భారత్ పెట్రోలియం బంకును ...
చిన్నారుల్లో అనారోగ్య సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి – కలెక్టర్ రాహుల్ రాజ్.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ చిన్నారుల్లో వ్యాధులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, తల్లి-బిడ్డ ...
జిల్లా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం యువజన ఇంచార్జ్గా గూగులోత్ గౌతమ్ నాయక్.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లాలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం యువజన విభాగం ఆధ్వర్యంలో ముఖ్య కార్యక్రమం జరిగింది. జిల్లా యువజన అధ్యక్షులు మూడ్ ఇందల్ నాయక్ చేతుల ...















