తెలంగాణ

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి – జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ బుధవారం తూప్రాన్ మండలంలోని రావెల్లి గ్రామంలోని మహాత్మ జ్యోతిబా పూలే బాలికల పాఠశాల కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ ...

తుపాను ప్రభావంలో రైతుల రక్షణకు ముందస్తు చర్యలు – మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ సూచనలు.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తుపాను మొంథా ప్రభావం నేపథ్యంలో రైతులు నష్టపోకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బుధవారం చేగుంట మండలంలోని కర్నాల్‌పల్లి గ్రామంలో ...

పోలీస్ అమరుడి కుటుంబాన్ని పరామర్శించిన అదనపు ఎస్పీ మహేందర్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా: పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా జిల్లా అదనపు ఎస్పీ ఎస్. మహేందర్ పాపన్నపేట పోలీస్ స్టేషన్ బాంబ్ బ్లాస్ట్‌లో వీరమరణం పొందిన కానిస్టేబుల్ ఎం.డి. ...

చేగుంటలో పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా రక్తదాన శిబిరం.

|| దృశ్యం న్యూస్ || పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా చేగుంట పోలీస్ స్టేషన్ పరిధిలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అదనపు ఎస్పీ ఎస్. మహేందర్ ముఖ్య అతిథిగా ...

మెదక్: పేకాట రాయుళ్లపై రేగోడ్ పోలీస్‌ల ఉక్కుపాదం.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా అల్లాదుర్గ్ పరిసరాలలో పేకాట ఆడుతున్న 19 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొండాపూర్ గ్రామ శివారులోని ఒక్క షెడ్డులో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై ...

మెదక్‌: లక్కీ డ్రా ద్వారా మద్యం దుకాణాల కేటాయింపు – పారదర్శకంగా కొనసాగిన లాటరీ ప్రక్రియ.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ నేతృత్వంలో సోమవారం బోధన్ రోడ్‌లోని వెంకటేశ్వర గార్డెన్లో మద్యం దుకాణాల లైసెన్సుల కేటాయింపుకు లక్కీ డ్రా నిర్వహించారు. మొత్తం 49 ...

బోధన్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సం – మున్సిపల్ మహిళ కార్మికురాలు దుర్మరణం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. అంబేద్కర్ చౌరస్తా వద్ద సోమవారం ఉదయం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో బోధన్ మున్సిపాలిటీలో స్లీపర్‌గా విధులు నిర్వహిస్తున్న ...

నవిపేట్‌: సిల్వర్ మార్చంట్ షాప్‌లో భారీ చోరీ – పోలీసులు దర్యాప్తు కొనసాగింపు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా నవిపేట్ మండల కేంద్రంలో దొంగలు హల్‌చల్ చేశారు. స్థానిక వైష్ణవి సిల్వర్ మార్చంట్ షాప్‌లో ఆదివారం తెల్లవారుజామున భారీ చోరీ జరిగింది. సీసీ కెమెరా ...

బోరుపట్ల గ్రామంలో కల్లు వివాదం – అంజాగౌడ్‌కు ప్రాణహాని భయం.

|| దృశ్యం న్యూస్ || సంగారెడ్డి జిల్లా హత్నూర మండల పరిధిలోని బొర్పాట్ల గ్రామంలో కల్లుగీత కార్మికుల మధ్య తీవ్ర విభేదాలు చెలరేగాయి. గ్రామంలో చెన్నయ్య గౌడ్, సత్తయ్య గౌడ్, అంజయ్య గౌడ్, ...

మెదక్ జిల్లాలో కలెక్టర్ రాహుల్ రాజ్ పర్యటన – రైతులకు కీలక సూచనలు.

|| దృశ్యం న్యూస్ || మెదక్ మండలంలోని రాజ్‌పల్లి గ్రామంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ విస్తృత పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు కేంద్రం, 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ను పరిశీలించి, ...