తెలంగాణ
జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా మెదక్లో “రన్ ఫర్ యూనిటీ” ఘనంగా నిర్వహణ.
|| దృశ్యం న్యూస్ || మెదక్ పట్టణంలో అక్టోబర్ 31న జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి పురస్కరించుకొని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో “రన్ ఫర్ యూనిటీ” కార్యక్రమం ...
మెదక్: అధునాతన చెత్త సేకరణ పరికరాలు ప్రారంభం.
|| దృశ్యం న్యూస్ || మెదక్ అభివృద్ధి ఆరోగ్య పారిశుధ్యంపై ఆధారపడి ఉందని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు తెలిపారు. చెత్త సేకరణ మరియు వేర్పాటుకు ఆధునాతన పరికరాలను వినియోగించేందుకు ప్రభుత్వం రూ. ...
అనిశా వలలో మెదక్లో TGSPDCL డివిజనల్ ఇంజనీర్.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా TGSPDCL డివిజన్కి చెందిన డివిజనల్ ఇంజనీర్ షేక్ చాంద్ షరీఫ్ బాషా రూ.21,000/- లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు పట్టుబడ్డారు. ...
ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి – రైతులకు అండగా కలెక్టర్ రాహుల్ రాజ్.
|| దృశ్యం న్యూస్ || జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన కొనసాగించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. హవేలీ ఘన్పూర్ మండలం శాలిపేట్ గ్రామంలోని కొనుగోలు కేంద్రాన్ని ...
నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షాల పంట నష్టం – బిజెపి నేతల విజ్ఞప్తి.
|| దృశ్యం న్యూస్ || ఈరోజు సాయంత్రం బిజెపి జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి ఆధ్వర్యంలో బిజెపి బృందం జిల్లా కలెక్టర్ను కలిసింది. ఈ సమావేశంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ ...
కొనుగోలు కేంద్రాల నిర్లక్ష్యంపై కలెక్టర్ ఆగ్రహం – రెంజల్ వ్యవసాయ అధికారికి షోకాజ్ నోటీసు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లాలో కొనుగోలు కేంద్రాల నిర్వహణలో నిర్లక్ష్యంపై కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రెంజల్ మండల వ్యవసాయ అధికారి విధుల్లో అలసత్వం వహించారని ...
శంకరంపేట్ – డీజిల్ దొంగల గ్యాంగ్ను అరెస్ట్.
|| దృశ్యం న్యూస్ || డీజిల్ దొంగతనం చేస్తున్న ముగ్గురు నిందితులను శంకరంపేట్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. అక్టోబర్ 29, 2025 మధ్యాహ్నం 12 గంటల సమయంలో చీలపల్లి బ్రిడ్జి వద్ద వాహన ...
నిజామాబాద్లో స్కూల్, ప్రైవేట్ బస్సులపై తనిఖీలు – విద్యార్థుల భద్రతే లక్ష్యం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్: విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో స్కూల్ బస్సులు మరియు ప్రైవేట్ బస్సులపై విస్తృత తనిఖీలు నిర్వహించారు. కమిషనర్ పి. సాయి ...
నిజాంసాగర్లో దాబాలో మద్యం అమ్మకాలు – బైండోవర్ ఉల్లంఘనకు రూ.50 వేల జరిమానా.
|| దృశ్యం న్యూస్ || కామారెడ్డి జిల్లా, నిజాంసాగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బేడిల మైసమ్మ దాబా యజమాని చింతకింది శంకర్ మద్యం విక్రయాలు మరియు సిట్టింగులు నిర్వహించినందుకు మరోసారి చట్టం చేతిలో ...
మెదక్ గాంధీనగర్లో మద్యం మత్తులో హత్య కేసు – నిందితుడుకి జీవిత ఖైదు.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా గాంధీనగర్లో మద్యం మత్తులో జరిగిన హత్య కేసులో నిందితుడు కోసిక విజయ్కు జిల్లా ప్రిన్సిపల్ జడ్జి జి.నీలిమ జీవిత ఖైదు మరియు రూ.2,000 జరిమానా ...















