తెలంగాణ

మెదక్: వరి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం – రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు : కలెక్టర్ రాహుల్ రాజ్

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కోల్చారం మండలంలోని సంగయ్యపేట గ్రామ పిఎసిఎస్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రైతులకు ...

ధర్పల్లి: కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో నవంబర్ 3న కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమంలో భాగంగా ఎస్‌ఐ ఎం.కళ్యాణి సిబ్బంది సునీల్, నాగరాజ్, మిద్దెల ...

బార్‌లను మించిన అక్రమ మద్యం సిట్టింగ్ అడ్డాలు – అధికారుల మౌనంపై అనుమానాలు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం కుర్నపల్లి గ్రామంలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న మద్యం సిట్టింగ్ వసతి అడ్డాలు జిల్లాలోనే సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. బార్‌ల మాదిరిగా సిట్టింగ్ ...

రాష్ట్రానికి ఆభరణంగా నిలిచే నర్సాపూర్ అర్బన్ ఎకో పార్క్ – పర్యాటకులకు కొత్త ఆకర్షణ.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో అర్బన్ ఎకో పార్క్ ను దేవాదాయ ధర్మాదాయ పర్యాటక శాఖ మంత్రి కొండా సురేఖ శనివారం ప్రారంభించారు. తెలంగాణలో అరుదైన ఈ ...

వీరోజిపల్లిలో టాస్క్ ఫోర్స్ దాడి – 6 మంది జూదగాళ్లు అరెస్ట్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా శంకరంపేట్ (ఏ) మండలం వీరోజిపల్లి గ్రామ పరిసర ప్రాంతంలో జూదం ఆడుతున్న వారిపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి నిర్వహించారు. నవంబర్ 1న విశ్వసనీయ ...

మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో పరేడ్ సమీక్ష – అదనపు ఎస్పీ ఎస్. మహేందర్.

|| దృశ్యం న్యూస్ || శనివారం ఉదయం మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ సిబ్బందికి పరేడ్ ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు ఎస్పీ ఎస్. మహేందర్ హాజరై పరేడ్‌ను ...

నవిపేట్ – మహిళ దారుణ హత్య – ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీస్ కమిషనర్.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా నవిపేట్ మండలం మిట్టాపూర్ శివారులో గుర్తు తెలియని మహిళ దారుణ హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. సుమారు 30 నుండి 40 సంవత్సరాల ...

నవిపేట్‌లో తలలేని మహిళ మృతదేహం కలకలం — పోలీసులు దర్యాప్తు ప్రారంభం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, నవిపేట్ మండలం మిట్టాపూర్ శివారులో ఘోర హత్య చోటుచేసుకుంది. ఈ రోజు ఉదయం బాసర ప్రధాన రహదారి పక్కన గుర్తు తెలియని మహిళ తలలేని ...

బోధన్ రురల్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ – 25,000 రూపాయల నగదు బహుమతి.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, బోధన్ రూరల్ పరిధిలోని యువతకు క్రీడా స్పూర్తిని పెంపొందించేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించబడుతోంది. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల ...

జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా ఘనంగా “రన్ ఫర్ యూనిటీ”.

|| దృశ్యం న్యూస్ || సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి సందర్భంగా జాతీయ ఐక్యత దినోత్సవాన్ని పురస్కరించుకొని “రన్ ఫర్ యూనిటీ” కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. ధ్యాన్చన్ చౌరస్తా నుండి జిల్లా కలెక్టర్ ...