తెలంగాణ

వివాహానికి రెండు రోజులు ముందు విషాదం – వరుడి ఆత్మహత్య.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం మంగళ్ పహాడ్ గ్రామంలో పెళ్లి వేడుకకు సిద్ధమైన కుటుంబం కన్నీటి సముద్రంలో మునిగిపోయింది. గ్రామానికి చెందిన ప్రతాప్ గౌడ్ (31) మంగళవారం ...

మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్‌ జీవితం స్ఫూర్తిదాయకం – మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కలెక్టరేట్‌లో మంగళవారం మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ఘన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అదనపు ...

లోక్ అదాలత్‌ – ప్రజలకు త్వరిత న్యాయం అందించే అద్భుత అవకాశం : జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు,

|| దృశ్యం న్యూస్ || మెదక్: లోక్ అదాలత్ ప్రజలకు త్వరగా, తక్కువ ఖర్చుతో న్యాయం అందించే విలువైన వేదిక అని. ఈ నెల 15వ తేదీన జరగనున్న ప్రత్యేక లోక్ అదాలత్‌ను ...

మెదక్ జిల్లా కలెక్టర్ ప్రజావాణిలో 75 దరఖాస్తులు స్వీకరణ – సమస్యల పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులు, దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా ...

మెదక్ జిల్లా ఎస్పీ ప్రజావాణి కార్యక్రమంలో 11 ఫిర్యాదుల స్వీకరణ.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఈరోజు జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ప్రజల నుండి వచ్చిన మొత్తం 11 ఫిర్యాదులను స్వయంగా ...

మత్స్యకారుల ఆర్థికాభివృద్ధి – కోమటూరు చెరువులో చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ప్రారంభం.

|| దృశ్యం న్యూస్ || మత్స్యకారుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం విస్తృత చర్యలు చేపట్టిందని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు తెలిపారు. మెదక్ మండలం కోమటూరు పెద్ద చెరువులో చేప ...

బీడీఎస్ఎఫ్ బోధన్ డివిజన్ కమిటీ ఎన్నిక – విద్యార్థి ఉద్యమాలకు నాంది.

|| దృశ్యం న్యూస్ || బహుజన డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ (BDSF) బోధన్ డివిజన్ కమిటీ ఎన్నిక ఘనంగా జరిగింది. బోధన్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన డివిజన్ జనరల్ బాడీ సమావేశంలో ...

శ్రీ మహాలక్ష్మి అమ్మవారి బోనాల పండుగ – బోనం సమర్పించిన ఎమ్యెల్యే ధన్ పాల్.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ పట్టణంలోని 19వ డివిజన్ కంటేశ్వర్‌లో శ్రీ మహాలక్ష్మి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారి బోనాల పండుగ భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడింది. ఈ వేడుకకు ఇందూర్ శాసనసభ్యులు ...

15 దోపిడీలకు పాల్పడ్డ అంతర్ జిల్లా దొంగల ముఠా పట్టివేత – కామారెడ్డి పోలీసుల చాకచక్యం.

|| దృశ్యం న్యూస్ || కామారెడ్డి జిల్లా పోలీసు బలగాలు మరోసారి చాకచక్యాన్ని ప్రదర్శించాయి. రిపైర్ షెడ్ నుండి కారు, వెహికిల్ స్కాన్నర్స్, బ్యాటరీలు, AC ప్యానెల్ మరియు CCTV హార్డ్‌డిస్క్‌లను దొంగిలించిన ...

బోధన్: అనారోగ్య వ్యక్తి కుటుంబానికి మానవతా సహాయం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం పెగడపల్లి గ్రామానికి చెందిన రెంజర్ల పోశెట్టి కుటుంబం తీవ్ర అనారోగ్యంతో జీవన పోరాటం చేస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో చికిత్స ఖర్చులు భరించలేక ...