ఎన్నికలు

మెదక్ : న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి చేస్తానని హామీ ౼ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్.

|| దృశ్యం న్యూస్ || కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని చూసి పట్టభద్రుల ఎన్నికల్లో మేధావులు ఆలోచించి ఓటు వేయాలని మెదక్ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ అన్నారు. 14 నెలల కాలంలో కాంగ్రెస్ ...

తెలంగాణలో ఎన్నికల ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించాలి : రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి

|| దృశ్యం న్యూస్ || ఫిబ్రవరి 27న నిర్వహించనున్న తెలంగాణ ఉపాధ్యాయ మరియు పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల కోసం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని ...

మెదక్ పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో ఎంఎల్సీ ఎన్నికల ప్రచారం – కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.

|| దృశ్యం న్యూస్ || మెదక్ పట్టణంలోని మాయ గార్డెన్‌లో, ఎంఎల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ఆధ్వర్యంలో భారీ సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రివర్యులు, తెలంగాణ బిజెపి అధ్యక్షులు ...

కాంగ్రెస్ పార్టీ MLC అభ్యర్థి నరేందర్ రెడ్డి మద్దతుగా బాన్సువాడ పట్టణములో కీలక సమావేశం.

|| దృశ్యం న్యూస్ || బాన్సువాడ పట్టణ శివారులోని SMB ఫంక్షన్ హాల్‌లో ఉమ్మడి నిజామాబాద్, మెదక్, అదిలాబాద్, కరీంనగర్ నియోజకవర్గాల పట్టభద్రుల MLC ఎన్నికల సందర్భంగా ముఖ్యమైన సమావేశం నిర్వహించారు. ఈ ...