ఆధ్యాత్మికం

ధర్పల్లి మండలం దమ్మన్నపేట్ గ్రామంలో శ్రీ దత్త జయంతి వేడుకలు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం దమ్మన్నపేట్ గ్రామంలో శ్రీ దత్త జయంతి వేడుకలు ఆలయంలో ఘనంగా జరిగాయి. పేద బ్రాహ్మణులు శ్రీ దత్తాత్రేయ స్వామి చిత్రపటాన్ని తొట్లెలో ...

ఘనంగా మల్లన్న జాతర మహోత్సవం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండల కేంద్రంలోని మల్లన్న ఆలయంలో ఆదివారం జాతర ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కుర్మ గొల్ల, యాదవులు బోనాలు తీసుకుని మల్లన్న ఆలయానికి ...

బస్వాపూర్ గ్రామంలో దత్తాత్రేయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం.

|| దృశ్యం న్యూస్ || కోటగిరి మండలంలోని బస్వాపూర్ గ్రామంలో దత్త జయంతి సందర్భంగా ఆదివారం దత్తాత్రేయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వ్యవసాయ సలహాదారు,ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ...

బోధన్ : ఘనంగా సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం – ప్రత్యేక వేడుకలు

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని వినాయక్ నగర్ లో శనివారం సుబ్రహ్మణ్య షష్టి సందర్భంగా సుబ్రహ్మణ్యస్వామి కళ్యాణ వేడుకలు ఘనంగా నిర్వహించబడినాయి. ఉదయ పంతులు ఆధ్వర్యంలో జరిగిన ...

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో బిజెపి జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి.

|| దృశ్యం న్యూస్ || ధర్పల్లి మండలం గోవింద్ పల్లి గ్రామంలో జరుగుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు అద్భుతంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షుడు దినేష్ ...

గోవింద్ పల్లి గ్రామంలో సామూహిక కుంకుమార్చన ఉత్సవం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండలం, గోవింద్ పల్లి గ్రామంలో శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించబడినాయి. ఈ ఉత్సవంలో భాగంగా ఆలయ కమిటీ సభ్యుల ...

ఘనంగా 39వ గురు గంగాధర జాతర : పెద్ద ఎత్తున పాల్గొన భక్తులు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, దర్పల్లి మండలం వాడి గ్రామం , మరియు ముంబయి పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో 39వ గురు గంగాధర స్వామి జాతర ఘనంగా నిర్వహించబడింది. శుక్రవారం ...

భక్తుల కోరికలు తీరుస్తున్నా స్వయంభు నందీశ్వరుడు : త్వరలోనే ప్రఖ్యాతి చెందుతుందని భక్తుల విశ్వాసం.

|| దృశ్యం న్యూస్ || భక్తుల కోరికలు తీర్చే ప్రకృతిసిద్ధమైన స్వయంభు  నిజామాబాద్ జిల్లాలో ప్రత్యేక గుర్తింపు పొందుతున్నాడు. గత శివరాత్రి రోజున ఎడపల్లి మండలంలోని జానకంపేట్ గ్రామం అశోక సాగర్ సమీపంలోని ...

లింబాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పల్ సూర్యనారాయణ.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా భీమ్ గల్ లింబాద్రి గుట్టలో ఉన్న శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పల్ సూర్యనారాయణ తన సహచరులైన స్థానిక ...

ఘనంగా బారడి పోచమ్మ పండుగ: గోపనపల్లి గ్రామంలో ఉత్సవాలు.

|| దృశ్యం న్యూస్ || కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని గోపనపల్లి గ్రామంలో ఆదివారం నాడు బారడి పోచమ్మ పండుగ ఘనంగా జరిగింది. ఈ ఉత్సవంలో గ్రామస్థులు బోనాలు ఎత్తుకొని భజ భజంత్రీలతో ...