ఆధ్యాత్మికం
ఏడుపాయల జాతరలో పటిష్టమైన బందోబస్తు: భక్తులు జాగ్రత్తలు పాటించాలి – జిల్లా ఎస్.పి డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.యెస్.
|| దృశ్యం న్యూస్ || జిల్లా ఎస్.పి. డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.యెస్, ఏడుపాయల జాతర బందోబస్తు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎస్.పి జాతర ఏర్పాట్లపై మాట్లాడుతూ, భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ...
ఏడుపాయల వనదుర్గ అమ్మవారి మహాశివరాత్రి జాతర ఏర్పాట్లు : భక్తుల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గ అమ్మవారి మహాశివరాత్రి జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ...
ఏడుపాయల జాతర ఉత్సవాలకు అదనంగా 2 కోట్ల రూపాయల నిధులు : మెదక్ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్.
|| దృశ్యం న్యూస్ || తెలంగాణ రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన శ్రీ ఏడుపాయల వన దుర్గాభవాని దేవస్థాన మహాశివరాత్రి జాతర ఉత్సవాల కోసం అదనంగా 2 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసినట్లు ...
దేవాలయాల నిర్మాణంతో ఆధ్యాత్మిక శోభ : ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని అలవర్చుకోవాలి.
|| దృశ్యం న్యూస్ || ఇస్నాపూర్లో పెద్దమ్మ తల్లి దేవాలయ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీశ్రీశ్రీ మాధవనంద సరస్వతి స్వామి భక్తులకు ఆశీర్వాదం అందించారు. మెదక్ ...
శ్రీ రేణుక ఎల్లమ్మ మాత 31వ వార్షికోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే యం.పద్మదేవేందర్ రెడ్డి.
|| దృశ్యం న్యూస్ || మెదక్ పట్టణంలోని పసుపులేరు ఒడ్డున ఉన్న శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి ఆలయ 31వ వార్షిక ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ ఉత్సవాల్లో మెదక్ జిల్లా బిఆర్ఎస్ ...
హిందూ దేవాలయాల పరిరక్షణ కోసం యువత అధిక సంఖ్యలో ముందుండాలి : పటేల్ ప్రసాద్
|| దృశ్యం న్యూస్ || ఇందూరు హిందూ దేవాలయాల పరిరక్షణ సేవా సమితి ఆధ్వర్యంలో ఇటీవల వర్ని నుండి బడపహాడ్ వరకు నిర్వహించిన భారీ ర్యాలీలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొంది. ఈ ...
శ్రీ లక్ష్మీ నరసింహస్వామిగా దర్శనమిస్తూ అనంత పద్మనాభ స్వామిగా పూజలందుకునే ( మల్కాపూర్ ) ఆలయ విశిష్టత.
|| దృశ్యం న్యూస్ || పవిత్రమైన శ్రీ అనంత పద్మనాభ స్వామి ( శ్రీ లక్ష్మీ నరసింహస్వామి) ఆలయ సందర్శన : తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా నవిపేట్ మండలం మల్కాపూర్ ...
శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయ వార్షికోత్సవం: ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్యెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా గౌతమ్ నగర్ నాలుగవ NGO, S కాలనీ జన్మభూమి రోడ్డులో ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయ 3వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ...
కన్నుల పండుగగా హరిహరనుడి శ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజ.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, భీంగల్ మండలం, గోను గోపుల గ్రామంలో శ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజ విజయవంతంగా నిర్వహించబడింది. ఈ ఉత్సవంలో అధిక సంఖ్యలో అయ్యప్ప స్వాములు ...
భీమునిగుట్టలోని అయ్యప్ప ఆలయంలో భిక్షా కార్యక్రమం.
|| దృశ్యం న్యూస్ || బోధన్ పట్టణం రాకాసిపేట్ ప్రాంతంలోని భీమునిగుట్టలో ఉన్న అయ్యప్ప ఆలయంలో శ్రీ ఏక చక్రేశ్వర అయ్యప్ప సేవాసమితి ఆధ్వర్యంలో మాల స్వాములకు, స్థానికులకు భిక్షా కార్యక్రమం మంగళవారం ...















