ఆధ్యాత్మికం

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించిన బోధన్ అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఈసంపల్లి సాయిశివ.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని ప్రసిద్ధ జానకంపేట్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో బోధన్ అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఈసంపల్లి సాయిశివ తన బంధుమిత్రులతో ...

మెదక్ కలెక్టరేట్లో ఘనంగా బతుకమ్మ బోనాల పండుగ వేడుకలు.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ప్రాంగణంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించబడ్డాయి. ఈ వేడుకకు అదనపు కలెక్టర్ నగేష్, డిఆర్ఓ భుజంగరావు, సైన్స్ ...

హొవార్డ్ పాఠశాలలో ఘనంగా నిర్వహించిన బోనాల వేడుకలు

|| దృశ్యం న్యూస్ || తెలంగాణ సంస్కృతి ప్రతీకగా బోనాల పండుగను ఘనంగా జరిపిన హొవార్డ్ విద్యాసంస్థ. నిజామాబాద్ పట్టణంలోని న్యాల్కల్ రోడ్, రోటరీ నగర్‌లోని హొవార్డ్ పాఠశాలలో బోనాల వేడుకలు అత్యంత ...

అష్టముఖీ పుష్కరిణిలో అశుభ్రమైన నీరు – అధికారులపై అసహనం వ్యక్తం చేసిన భక్తులు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, జానకంపేట్ గ్రామంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వద్ద ఉన్న అష్టముఖీ పుష్కరిణి (కోనేరు)లోని నీరు అశుభ్రంగా ఉండటంతో ...

ఉగాది సందర్భంగా కలెక్టర్, అదనపు కలెక్టర్, వారి కుటుంబ సమేతంగా ఏడుపాయల వనదుర్గ అమ్మవారి దర్శనం.

|| దృశ్యం న్యూస్ || ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ దంపతులు ఆదివారం ఏడుపాయల వనదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వేద మంత్రాలతో, పూర్ణకుంభంతో కలెక్టర్ ...

నిజామాబాద్ రఘునాథ ఆలయ అభివృద్ధికి 20 కోట్లు మంజూరు చేయాలని డిమాండ్.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అసెంబ్లీలో ప్రసంగిస్తూ, ఇందూర్ పట్టణంలో వెయ్యి ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ రఘునాథ ఆలయం శిథిలావస్థలో ఉందని ప్రభుత్వ ...

ధర్పల్లిలో ఘనంగా పెద్దమ్మతల్లి బోనాల జాతర.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండల కేంద్రంలో శ్రీశ్రీశ్రీ పెద్దిరాజు సహిత పెద్దమ్మతల్లి 26వ వార్షికోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యుల నేతృత్వంలో ప్రత్యేక పూజలు ...

మెదక్: తునికి శ్రీ నల్లపోచమ్మ తల్లి దేవస్థానంలో జాతర బ్రహ్మోత్సవాలు.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని తునికి శ్రీ నల్లపోచమ్మ తల్లి దేవస్థానంలో జరిగిన జాతర బ్రహ్మోత్సవాల్లో బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేష్ గౌడ్ పాల్గొన్నారు. ...

ఏడుపాయల వనదుర్గామాతను దర్శనం చేసుకున్న పాట్నా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనుపమ చక్రవర్తి.

|| దృశ్యం న్యూస్ || శనివారం పాట్నా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనుపమ చక్రవర్తి ఏడుపాయల వన దుర్గామాత ఆలయాన్ని దర్శించుకున్నారు. అనుపమను అదనపు కలెక్టర్ నగేష్, ఆర్డీవో రమాదేవి మర్యాదపూర్వకంగా స్వాగతం ...

మెదక్ : పెద్దమ్మ తల్లి దర్శనం చేసుకున్న బిజెపి జిల్లా అధ్యక్షుడు వల్దాస్ మల్లేష్ గౌడ్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా నార్సింగి గ్రామంలో జరిగిన పెద్దమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షులు వల్దాస్ మల్లేష్ గౌడ్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు ...