
Drushyam Desk
నిజాయితీకి నిలువెత్తు ఆలోచన : గ్రామపంచాయతీ కార్యదర్శి సాయిలు అంటున్న గ్రామస్థులు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని సత్యనారాయణపురం గ్రామపంచాయతీ కార్యదర్శి సాయిలు గ్రామంలో ఎటువంటి సమస్య వచ్చిన క్షణాల్లో పరిష్కారం అందిస్తూ గ్రామ ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం ...
ప్రభుత్వ పాఠశాల మధ్యాహ్న భోజనాల పరిశీలన : AIPSU విద్యార్థి సంఘం డిమాండ్లు.
|| దృశ్యం న్యూస్ || ఈరోజు బోధన్ పట్టణంలో గల పలు ప్రభుత్వ పాఠశాలల్లో ( AIPSU ) అఖిల భారత యువజన సమాఖ్య విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు సాయికుమార్ ఆధ్వర్యంలో ...
ధర్పల్లి శివారులో ఇసుక అక్రమ రవాణా: తహశీల్దార్ అనుమతుల పేరిట అక్రమాలకు ఆహ్వానం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్ర శివారులోని చేన్ల వాగు వద్ద అనేక ఇసుక అక్రమ రవాణా ముఠాలు చేరి ఇసుకను యదేచ్ఛగా దోచుకోవడం ప్రారంభించాయి, ఈ ...
పర్యావరణ పరిరక్షణే తన ద్యేయం : అన్బు చార్లెస్ 50వేల కి.మీ సైకిల్ యాత్ర.
|| దృశ్యం న్యూస్ || పర్యావరణ పరిరక్షణ పట్ల తన అభిమతాన్ని ప్రకటిస్తూ, తమిళనాడు రాష్ట్రం నమ్మక్కల్ జిల్లా కేంద్రానికి చెందిన 65 ఏళ్ల అన్బు చార్లెస్ సైకిల్ మీద పర్యావరణ సంబంధిత ...
శ్రీ క్షేత్ర కపిలధార మన్మథ్ స్వామి పాదయాత్ర కరపత్రల ఆవిష్కరణ.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో శ్రీక్షేత్ర కపిలధార్ మన్మథ్ స్వామి పుణ్యక్షేత్రమునకు 15వ, మహా పాదయాత్ర కరపత్ర ఆవిష్కరణను గురువారం రోజున ఏఎంసీ మాజీ చైర్మన్ వెంకటేశ్వర ...















