
Drushyam Desk
పెండింగ్ ఫీజు రీయంబర్స్మెంట్ తక్షణం విడుదల చేయాలి : PDSU డిమాండ్.
|| దృశ్యం న్యూస్ || ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యంతో చర్చలు జరిపి సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం చొరవ తీసుకోవాలని PDSU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నామాల ఆజాద్ విజ్ఞప్తి ...
గ్రూప్-1 పరీక్షలకు అడ్డంకి తొలగింది : పిటిషన్లు కొట్టివేసిన హైకోర్టు.
|| దృశ్యం న్యూస్|| గ్రూప్-1 పరీక్షల నిర్వహణకు సంబంధించి వచ్చిన అడ్డంకులు ఇప్పుడు తొలగిపోయాయి, ఇటీవల గ్రూప్-1 నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ పలువురు అభ్యర్థులు హైకోర్టులో వేసిన పిటిషన్లు కొట్టివేయడంతో ఈ పరీక్షలకు ...
MBSC హక్కుల పోరాటం: ఇందిరాపార్క్లో ధర్నా విజయవంతం చేయాలి.
|| దృశ్యం న్యూస్ || మోస్ట్ బ్యాక్ వర్డ్ షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి మఠపతి నాగయ్య స్వామి, MBSC హక్కుల పోరాటం తరపున అందరిని ఆహ్వానిస్తున్నారు, 21-10-2024న, ...
వేతనలు లేక వేదనకు గురై మృతి చెందిన నిజాం షుగర్ ఫ్యాక్టరీ కార్మికుడు.
|| దృశ్యం న్యూస్ || మరో కార్మికుడు కేశవ నిజాం షుగర్స్ లో వేతన కార్మికుడిగా పనిచేసి, నేడు తెల్లవారుజామున గుండెపోటుతో మరణించాడు. అతనికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు, మరియు ముసలి ...
వేలంపాటలో అధిక ధర పలికిన అమ్మవారి చీర.
|| దృశ్యం న్యూస్ || శరన్నవరాత్రి ఉత్సవాలు ముగిసిన అనంతరం, ఆదివారం నిమజ్జనం చేసే ముందు, శ్రీ నవదుర్గ వినాయక ఉత్సవ కమిటీ, వినాయకనగర్, నిజామాబాద్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా నిర్వహించిన అమ్మవారి చీరల ...
కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయుల ధర్నాకు పిలుపు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఈ నెల 14 సోమవారం రోజున నిర్వహించబోయే నిరసనకు షెడ్యూల్డ్ తెగ ఉపాధ్యాయులందరిని డీటీఫ్ ప్రతినిధి బాలయ్య, ఎస్సీ, ఎస్టీ యూస్ ...
డిసిసిబి డైరెక్టర్ను సన్మానించిన ఏనుగు రవీందర్ రెడ్డి.
|| దృశ్యం న్యూస్ || ఆదివారం రోజున బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సభ్యులకు మరియు ప్రజలకు ఏనుగు రవీందర్ రెడ్డి దసరా శుభాకాంక్షలు తెలియజేసారు, కొత్తగా నియమించబడిన డిసిసిబి డైరెక్టర్ దామరంచ సొసైటీ ...















సొంత పార్టీ విధానాలపై ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యలు.
|| దృశ్యం న్యూస్ || జీహెచ్ఎంసీ ఎన్నికలలో బీజేపీకి 48 సీట్లు వచ్చినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవకపోవడంపై ఎంపీ అర్వింద్ తీవ్రంగా స్పందించారు, మంగళవారం నిజామాబాద్ లో జరిగిన ...