Drushyam Desk

నిజామాబాద్ లో పోలీస్ సంస్మరణ వారోత్సవాలు: పోలీస్ కమీషనర్ కల్మేశ్వర్ సింగెనవార్.

|| దృశ్యం న్యూస్ || పోలీస్ సిబ్బంది తమ ప్రాణాలను విధి నిర్వహణ కోసం త్యాగం చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకుని, పోలీస్ సంస్మరణ వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ...

దీపావళి పండుగకైనా డీఏ ప్రకటించాలి : TGPRTU జిల్లా అధ్యక్షులు ఎస్. కృపాల్ సింగ్.

|| దృశ్యం న్యూస్ || సార్వత్రికంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న దీపావళి పండుగకు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు ప్రకటించాల్సిన డీఏ విషయంలో ప్రభుత్వం కాలయాపన చేస్తుందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ...

విలీన సభ పోస్టర్ల ఆవిష్కరణ: కార్మిక హక్కుల కోసం కొత్త దిశ.

|| దృశ్యం న్యూస్ || హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈనెల 20న జరగనున్న విలీన సభ ప్రచార పోస్టర్లను నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం బోర్గం గ్రామంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ...

నిజామాబాద్‌ జిల్లాలో నిబంధనల అమలు: పోలీస్ కమీషనర్ వెల్లడి.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ప్రజలకు పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగెనవార్ పలు ముఖ్య సూచనలు చేసారు : అతిక్రమించిన వారిపై చట్టాల నిబంధనల ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. ...

వర్ని మార్కెట్ కమిటీ చైర్మన్ సురేష్ బాబాను మర్యాదపూర్వకంగా కలిసిన కొట్టం మనోహర్.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా డెలికేట్ కోటగిరి మాజీ ఎంపిటిసి కొట్టం మనోహర్ ఈ రోజు వర్ని మార్కెట్ కమిటీ చైర్మన్ సురేష్ బాబాను శాలువా కప్పి సత్కరించారు, ఈ ...

హక్కుల కార్యకర్త ప్రొఫెసర్ జి. ఎన్. సాయిబాబాకు ఘన నివాళులు.

|| దృశ్యం న్యూస్ || బోధన్ పట్టణంలోని PRTU భవన్‌లో బుధవారం ప్రొఫెసర్ సాయిబాబా చిత్రపటానికి మానవ హక్కుల వేదిక, వామపక్ష పార్టీలు, మరియు ప్రజా సంఘాల నేతలు పూల దండ వేసి ...

18న రైతు సదస్సు: వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం ప్రాముఖ్యత.

|| దృశ్యం న్యూస్ || అఖిల భారత రైతు కూలీ సంఘం (AIKMS) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 18న నీలం రామచంద్రయ్య భవన్‌లో జరగనున్న రైతు సదస్సు వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధి ...

పేదల భూములను కబ్జా చేస్తే శిక్ష తప్పదు : జిల్లా సహాయ కార్యదర్శి దాసు స్పందన.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి దాసు ఆధ్వర్యంలో ధర్పల్లి తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి పేదల ...

మూడు రోజులు మాత్రమే తేరుచుకునే చౌక ధరల దుకాణం : స్థానికుల ఆవేదన.

|| దృశ్యం న్యూస్ || ఆర్మూర్ మండలంలోని పెర్కిట్ గ్రామంలో ఉన్న చౌక ధరల దుకాణం నిబంధనలకు విరుద్ధంగా నెలలో కేవలం మొదటి మూడు రోజులు మాత్రమే తెరిచి ఉంచబడుతోందాని మిగతా రోజుల్లో ...

“అన్న విలేకరన్న మీ బాధ్యత గొప్పది అన్న ” విలేకరుల కష్టా నష్టాల పై భజన పాట.

|| దృశ్యం న్యూస్ || సిరికొండ గ్రామంలోని దేవి మండపంలో జరిగే శతనవరాత్రి ఉత్సవాల్లో, యువకుడు దాసరి మురళి “అన్న విలేకరన్న మీ బాధ్యత గొప్పది అన్న” అనే భజన పాట ద్వారా విలేకరుల కష్టాలను ...