Drushyam Desk

145 మంది లబ్దిదారులకు 41,75,500 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్ పల్ సూర్యనారాయణ 145 మంది లబ్దిదారులకు ...

బాన్సువాడ : అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజలో పాల్గొన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి.

|| దృశ్యం న్యూస్ || కామారెడ్డి జిల్లా, బాన్సువాడ పట్టణంలో అయ్యప్ప దేవాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ పూజలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యుడు ...

మాజీ మార్కెట్ కార్యదర్శి శ్యామ్ సుందర్ మృతి.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సత్యనారాయణపురం గ్రామపంచాయతీ పరిధిలోని హుమ్నాపూర్ గ్రామానికి చెందిన మాజీ మార్కెట్ కార్యదర్శి శ్యామ్ సుందర్ ఆరోగ్యం బాగాలేక మృతి చెందడం జరిగింది, ...

అఖిల భారత ప్రగతి శీల రైతు సంఘం ధర్నా : రైతుల హక్కుల కోసం పోరాటం.

|| దృశ్యం న్యూస్ || బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు అఖిల భారత ప్రగతి శీల రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు, ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి గుమ్ముల గంగాధర్ ...

కామారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాలలో ఉద్యోగి బదిలీ వివాదం

|| దృశ్యం న్యూస్ || కామారెడ్డి జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలలో ఓ ప్రభుత్వ ఉద్యోగి బాధ్యతలు చేపట్టిన 10 రోజుల వ్యవధిలోనే రెండవ సారి బదిలీ చేయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ...

విద్యార్థి సంఘ నాయకుడిపై ఎస్ఐ దాడి: ఎస్ఐను సస్పెండ్ చేయాలంటూ ఫిర్యాదు.

|| దృశ్యం న్యూస్ || అఖిల భారత ప్రగతిశీల విద్యార్థి సంఘం (AIPSU) నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించింది ఈ సమావేశంలో బోధన్ పట్టణ ఎస్ఐ హాబీబ్ ఖాన్ ...

డా. బి.ఆర్. అంబేద్కర్ జాతీయ అవార్డు అందుకున్న గంధం రాజేష్.

|| దృశ్యం న్యూస్ || హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన 8వ తెలంగాణ రాష్ట్ర బహుజన సాహిత్య అకాడమీ కాన్ఫరెన్స్‌లో తెలంగాణ గోసంగి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, జర్నలిస్ట్ గంధం రాజేష్‌కు ...

దీపావళి టపాకాయల దుకాణదారులు పోలీస్ శాఖ నిబంధనలు పాటించాలి: లేదా కఠిన చర్యలు.

|| దృశ్యం న్యూస్ || దీపావళి పండుగ సంబరాల్లో భాగంగా నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిధిలో తాత్కాలిక టపాకాయల దుకాణాలను నెలకొల్పాలంటే సంబంధిత డివిజనల్ పోలీస్ అధికారుల అనుమతి తప్పనిసరిగా పొందాలని, టపాకాయల ...

నిజామాబాద్ : ప్రభుత్వ ఐ.టి.ఐ. బాలికల కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభం.

|| దృశ్యం న్యూస్|| తెలంగాణ రాష్ట్ర ఉపాధి శిక్షణ శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐ.టి.ఐ. బాలికల నూతన కళాశాలలో మిగులు సీట్ల భర్తీకి విద్యార్థులకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ...

బోధన్: రైల్వే గేటు సిగ్నల్ కారణంగా వాహనదారులకు ఇబ్బందులు

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ గాంధీ పార్క్ వద్ద గూడ్స్ ట్రైన్ రావడంతో రైల్వే సిబ్బంది రైల్వే గేటు మూసివేశారు. అయితే ట్రైన్ ఈ గేటు దాటిన 20 ...