
Drushyam Desk
ఏఐసీసీ తెలంగాణ నూతన ఇంచార్జి మీనాక్షి నటరాజన్ ను మర్యాద పూర్వకంగా కలసిన నీలం మధు.
|| దృశ్యం న్యూస్ || తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎఐసీసీ (ఆలిండియా కాంగ్రెస్ కమిటీ) కొత్త ఇంచార్జిగా నియమితులైన మీనాక్షి నటరాజన్ ను మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెంట్ నీలం ...
నిజామాబాద్ : ఎంపిడిఓ ల సంఘం ఎన్నికలు, జిల్లాలో నూతన కార్యవర్గం.
|| దృశ్యం న్యూస్ || 2025-2027 సంవత్సరాలు కొరకు ఎంపీడీవో ల సంఘం జిల్లా ఎన్నికలు నిర్వహించబడ్డాయి. ఈ ఎన్నికలు డి.ఆర్.డి.ఓ నిజామాబాద్ జిల్లా కార్యాలయంలో నిర్వహించబడ్డాయి. ఈ ఎన్నికల్లో అధ్యక్షుడు, ఉపాధ్యక్షులు ...
చిలుముల మదన్ రెడ్డిని పరామర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు.
|| దృశ్యం న్యూస్ || గుండె శస్త్ర చికిత్స చేయించుకున్న అనంతరం కోలుకుంటున్న నర్సాపూర్ మాజీ శాసనసభ్యులు చిలుముల మదన్ రెడ్డిని హైదరాబాదులోని వారి నివాసంలో మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. ...
ఇంటర్మీడియట్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు: మార్చ్ 5 నుంచి 23 వరకు పరీక్షలు.
|| దృశ్యం న్యూస్ || ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చ్ 5 నుంచి 23 వరకు నిర్వహించడం జరుగుతుంది అని, మెదక్ జిల్లాలో మొత్తం 30 పరీక్ష సెంటర్లలో 6238 మంది ...
కృత్రిమ మేధా ద్వారా ఉత్తమ భవిష్యత్తు – జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా నర్సాపూర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను శుక్రవారం సందర్శించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, విద్యార్థుల్లో కృత్రిమ మేధా (AI) ద్వారా ఉజ్వలమైన భవిష్యత్తు ...
మెదక్ : ఎస్ఐ.యస్. శ్రీనివాస్ పదవీ విరమణ : శాలువా పూలమాలతో సత్కరించిన ఎస్.పి.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా నర్సాపూర్ ఎస్ఐ.యస్. శ్రీనివాస్ పదవీ విరమణ కార్యక్రమం సందర్భంగా జిల్లా ఎస్.పి డి.ఉదయ్ కుమార్ రెడ్డి శాలువా పూలమాలతో సత్కరించి సాదరంగా పదవీ విరమణను ...
ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేసిన మెదక్ జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షుడు వాల్దాస్ మల్లేష్ గౌడ్.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్ నిన్న జరిగిన పట్టభద్రుల మరియు ఉపాధ్యాయ ఎన్నికల్లో కృషి చేసిన భారతీయ జనతా పార్టీ నాయకులకు, ...
సత్యనారాయణపురంలో గ్రామపంచాయతీ పన్నుల వసూలు కోసం తగు చర్యలు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సత్యనారాయణపురం గ్రామపంచాయతీ పరిధిలోని ప్రజలు తమ ఇంటి పన్నులు, కులాయి పన్నులు, వృత్తి వ్యాపార పన్నులు సమయానికి చెల్లించాలని గ్రామపంచాయతీ కార్యదర్శి ...
నిజామాబాద్ : నగరంలోని పలు దుకాణాలు, షోరూంలను సీజ్ చేసిన నగరపాలక సంస్థ అధికారులు..
|| దృశ్యం న్యూస్ || శుక్రవారం ఉదయం, నగర పాలక కమిషనర్ నగరంలో ఆకస్మికంగా సందర్శించి, గత కొన్ని సంవత్సరాలుగా ఆస్తి పన్ను బాకాయిలు చెల్లించని వారిపై కఠిన చర్యలు చేపట్టారు. ఈ ...















