Drushyam Desk

మెదక్ బీజేపీ జిల్లా సమావేశం – ఎంపీ రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా బీజేపీ కార్యాలయంలో జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల సన్నాహక సమావేశం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ సమావేశం జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ రాధామల్లేష్ గౌడ్ ...

నిజామాబాద్‌కు నేడు సీఎం రేవంత్ రెడ్డి రాక – రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి కుటుంబానికి పరామర్శ.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా కేంద్రంనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు రానున్నారు, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాతృమూర్తి ఇటీవల అనారోగ్య కారణాలతో మృతి చెందిన నేపథ్యంలో, ద్వాదశ ...

నిజామాబాద్ మున్సిపల్ అదనపు కమిషనర్ ఆధ్వర్యంలో RTI అవగాహన కార్యక్రమం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ నగర పాలక సంస్థలో సమాచార హక్కు చట్టం (RTI Act) వారోత్సవాల భాగంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ అదనపు కమిషనర్ ...

మెదక్ జిల్లా RTI అమలులో రాష్ట్రానికి ఆదర్శం – రాష్ట్ర స్థాయి ప్రతిభా పురస్కారం.

|| దృశ్యం న్యూస్ || సమాచార హక్కు చట్టం (RTI Act) పరిధిలో దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించడంలో మెదక్ జిల్లా మరోసారి ప్రతిభను చాటుకుంది. గత 19 నెలల కాలంలో RTI దరఖాస్తుల ...

బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు – కాంగ్రెస్ పార్టీ వీడి గులాబీ పార్టీకి జేజేలు తెలిపిన నేతలు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీలోకి ప్రముఖ మండల నాయకుల చేరికలతో రాజకీయ వాతావరణంలో వేడి పెరిగింది. సల్పబండ తండా మాజీ సర్పంచ్ బాదావత్ ...

బోధన్‌లో రిటైర్డ్ ఉద్యోగులకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం.

|| దృశ్యం న్యూస్ || బోధన్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ భవనంలో పట్టణ సిఐ వెంకటనారాయణ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో CCPS సిబ్బంది శ్రీనివాస్, సురేష్, ...

విద్యార్థికి టిసి ఇవ్వడం ఎంతవరకు న్యాయం? – ఎస్టి విద్యార్థిపై ప్రిన్సిపాల్ చర్యపై బంజారా సంఘాల ఆగ్రహం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండలం, దుబ్బాక గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఎస్టి విద్యార్థి రామావత్ చరణ్ బతుకమ్మ సంబరాల కోసం ...

స్థానిక సంస్థల ఎన్నికలలో అభ్యర్థులు నియమాలను ఖచ్చితంగా పాటించాలి : జిల్లా అదనపు ఎస్పీ ఎస్. మహేందర్ సూచనలు.

|| దృశ్యం న్యూస్ || మెదక్ : స్థానిక సంస్థల జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఖచ్చితంగా పాటించాలని జిల్లా అదనపు ఎస్పీ ఎస్. మహేందర్ సూచించారు. ...

మెదక్ జిల్లాలో వరద నష్టం అంచనా వేసిన కేంద్ర బృందం – పలు ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో పర్యటన.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా వ్యాప్తంగా ఇటీవల సంభవించిన భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో కేంద్ర బృందం క్షేత్ర స్థాయిలో పర్యటించి నష్టాన్ని అంచనా వేసింది. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ...

జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్లకు పూర్తి సిద్ధతతో వ్యవహరించాలి – జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.

|| దృశ్యం న్యూస్ || రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మొదటి విడత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియకు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ ...